కృష్ణా: మసులా బీచ్ ఫెస్టివల్తో బందరు ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుందని ప్రముఖ సినీ దర్శకులు మారుతీ దాసరి అన్నారు. మంగినపూడి బీచ్లో జరుగుతున్న మసులా ఫెస్టివల్కు ఆయన శనివారం హాజరయ్యారు. బిజీ షెడ్యూల్ ఉన్నా పక్కన పెట్టి తన సొంతూరుకు సెలబ్రిటీగా రావడం ఆనందంగా ఉందన్నారు.