కడప: బద్వేల్ రూరల్ ఎస్సైగా కల్లూరి జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన అనంతపురం జిల్లాలో పనిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వేల్ రూరల్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షిస్తానని ఎస్సై తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.