KMM: సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను సాగర్ కెనాల్ ద్వారా వేంసూరు మండలంలోని పంట పొలాలకు అందించడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కురిసి అమోఘమైనదని రైతులు అన్నారు. ఆదివారం గోదావరి జలాలు పంట పొలాలకు చేరిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల, పొంగులేటి, భట్టి చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం నిర్వహించి, కృతజ్ఞతలు తెలిపారు.