HYD: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ వాడి రామానంద మెమోరియల్ సెంటర్లో కుట్టుపని నేర్చుకున్న మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుట్టు మిషన్లను అందజేశారు. 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.