KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.