KDP: జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాలలో వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇల్లూరి నాగరాజు, బొబ్బిలి వెంకటరమణ, పొన్న తోట జయరాజు అనే ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.