AKP: మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా రేవు పోలవరంకి ఈనెల 11వ తారీకు మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి 35 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. నర్సీపట్నం నుండి అడ్డు రోడ్డు వరకు 15 బస్సులు, అడ్డరోడ్డు నుండి రేవు పోలవరం వరకు 15 బస్సులు, కర్రీవానిపాలెం నుండి ఐదు బస్సులు ఉంటాయన్నారు.