GNTR: అమరావతిలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై జరిగిన నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై ముఖ్య నాయకులకు మంత్రి పలు సూచనలు చేశారు. అలాగే కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు.