NLR: ఉదయగిరి పట్టణంలోని నాలుగు కాళ్ల మండపం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయగిరి డిపో నుంచి పంచాయతీ బస్టాండ్కు వస్తున్న బస్సు తగిలి ఓ వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వృద్ధుడిని ఉదయగిరి ఆసుపత్రి తరలించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొద్ది నెలలుగా ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ మెయిన్ రోడ్డుపై ట్రఫిక్ తీవ్రంగా ఉందన్నారు.