పల్నాడు: రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు నిర్వహణ నిమిత్తం డిసెంబర్ 30, 2024న సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయబడింది. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావాలనుకున్న ఫిర్యాదుదారులు గమనించవలసిందిగా కోరారు.