SKLM: ఈ నెల 29వ తేదీన ఎచ్చెర్ల మండల కేంద్రంలోని ఎన్హెచ్ -16 రోడ్డుకు అనుకుని ఉన్న ప్రాంతంలో తూర్పుకాపు మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ప్రతినిధి యర్లంకి మౌలీశ్వరరావు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి కులస్తుందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు.