ప్రకాశం: ఒంగోలు నగరంలోని రాజీవ్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న కమ్మ భవన్ నిర్మాణానికి బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్వాహకులకు చెప్పారు.