PPM: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మినీ జాబ్ మేళాకు 18 మంది ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కే సాయి కృష్ణ చైతన్య తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా మినీ జాబ్ మేళాకు మెడ్ ప్లస్ ఫార్మసీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, భారత్ పే కంపెనీ ప్రతినిధిల సమక్షంలో 18 మంది ఎంపికైనట్ల ఆయన తెలిపారు.