KDP: వల్లూరు మండల పరిధిలోని దిగువ పల్లెలోఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతు సదస్సు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా అంకయ్య కుమార్, కేవీకే కోఆర్డినేటర్ వీరయ్య.. రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నరసింహారెడ్డి, పాల్గొన్నారు.