CTR: సోమల మండలం MEO -1గా K. కేశవరెడ్డి శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. మండలంలోని పాఠశాలలను పర్యవేక్షణ చేస్తూ విద్యాభివృద్ధికి తన వంతు కృషిని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 శివ రత్నమ్మ, STU సంఘాల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.