NZB: చందూర్ మండల కేంద్రంలో నేడు బోధన్ RTO శ్రీనివాస్ వాహనదారులకు, ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రోడ్లపై ట్రాక్టర్ కేజీవీల్స్కు పట్టీలు లేకుండా నడపరాదని, నిబంధనలు అతిక్రమించి నడిపినట్లయితే రూ.30వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్లను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు.