HYD: పదేళ్ల KCRపాలనలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని, తమ ఏడాది పాలనలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన, అభివృద్ధి చేసి చూపెట్టామని TPCCమీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. HYDలోని గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘KTRకు పిచ్చెక్కిందా..?తెలంగాణ తల్లిని మార్చిన నీ అయ్యను వెళ్లి అడుగు.. TGని తల తిక్కలోడిలాగా TSగా KCR మార్చిండు’ అని అన్నారు.