NRPT: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ సెక్రటేరియట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్ శాలం పాల్గొన్నారు. ఇళ్ల దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలనకు సర్వేయర్ను నియమించాలని మంత్రి సూచించారు.