NDL: నందికొట్కూరులో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. లహరి(17) మృతికి అగ్నిప్రమాదమే కారణమని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. లహరి, రాఘవేంద్ర దోమల కాయిల్ పెట్టుకుని నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందన్నారు. గదిలో ఉన్న టర్పెంట్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.