BDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పంపిణి కొరకు నిర్వహించాల్సిన సర్వేలో కొన్ని సవరణలు చేసినట్లయితే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు చేరుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు రామారావు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు తెలియజేశారు. ఈ సమస్యపైన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.