NLR:వెంకటగిరి పట్టణంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతరపై శనివారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ శాంతి కమిటీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. జాతర నిర్వహణపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు.