WG: స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్సిస్ సంస్థ ఆధ్వర్యంలో నర్సాపురంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మడి నాయకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా శుభ్రతను కచ్చితంగా పాటించాలన్నారు.