గుజరాత్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్లోని రాణిప్ ప్రాంతంలో ఓటు వేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రాధికా ఖేరా ఆ పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. చత్తీస్గఢ్లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని ఆమె ఆరోపించారు.
విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. వడగళ్ల వాన దెబ్బకు 170 మందితో ప్రయాణిస్తున్న విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఏమయ్యిందంటే...?
కోవిడ్ 19 కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఓ రాష్ట్రం ఏకంగా కార్ వాష్లు చేయొద్దంటూ బ్యాన్ విధించింది. అదెక్కడంటే..?
అవినీతి సొమ్మో, ఎన్నికల ఖర్చులకు పెట్టినవో ఇంకా తెలియలేదు కాని ఓ మంత్రి పీఏ పని మనిషి ఇంట్లో ఏకంగా రూ.25 కోట్లు పట్టుబడ్డాయి. ఎక్కడంటే..?
లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తను కొట్టారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్గా మారింది.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునే ఆపరేషన్ ఆదివారం రెండో రోజు కొనసాగింది.
యాపిల్ స్మార్ట్ వాచ్ ఓ మహిళా జీవితాన్ని కాపిడింది. వాచీలో ఉండే పల్స్ రేట్ ఫీచర్తో ఆమె ప్రాణాలు దక్కించుకుంది. దీనిపై కంపెనీపై యాపిల్ సీఈఓ స్పందించడం విశేషం.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి పెద్ద వార్త బయటకు వచ్చింది. అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ రామ మందిర నిర్మాణం ఏ తేదీలోపు పూర్తి చేస్తారో ప్రకటించారు.
బ్రిటన్లో అత్యంత లావుగా ఉన్న వ్యక్తి ఇక లేరు. 34 ఏళ్ల జాసన్ హోల్టన్ 317 కిలోల బరువుతో ఉన్నాడు. అవయవ వైఫల్యం కారణంగా జాసన్ శనివారం మరణించాడు.
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, రాష్ట్ర శాఖ చీఫ్ బీవై విజయేంద్రలపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది.
జమ్మూకశ్మీర్లోని పూంచ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరువర్గాల మధ్య మొత్తం 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.
సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడిగా ఉన్న హెచ్డీ రేవణ్ణను సిట్ కస్టడీలోకి తీసుకుంది. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అతనిపై నమోదైన కిడ్నాప్ కేసులో ఈ చర్య తీసుకున్నారు.
ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. యువరాజు అని మోదీ విమర్శలు చేయగా.. వాటికి ఆమె బదులిస్తూ మోదీపై మండిపడ్డారు.