MDK: గజ్వేల్ నియోజకవర్గం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాను కప్పారు. పార్టీ నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, బాశబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.