ఈ సమావేశాలకు రానుపోను ఖర్చు వృథా తప్పా అంతకుమించి ఏమీ జరగదని కొట్టిపారేశారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం హాస్యమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
రాముడి రూపంలో ప్రభాస్, వెంకటేశ్వరుని రూపంలో సుమన్, శివుని రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తనపై మా విధించిన సస్పెన్షన్ బాధ కలిగించిందని తెలిపారు.
ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార ప్రముఖ జ్యువెల్లరీ షాపుకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. దానికి సంబంధించి 3 రోజుల షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది.
మొదటి నుంచి ఈవో వేణు తీరు వివాదాస్పదంగా ఉంది. ఆలయంలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. సిబ్బందితో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఈ సంఘటనతో భయపడిన డింపుల్ హయాతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
హైదరాబాద్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 8 మందిని అరెస్ట్ చేసిన SOT పోలీసులు పావనీ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాల విక్రయం బాలానగర్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సోదాల్లో లభ్యం వ్యవసాయ శాఖతో కలిసి పోలీసుల స్పెషల్ ఆపరేషన్ 85 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు ప్రగతి భవన్, ఫాంహౌస్ కూడా దాటడంలేదని అన్నారు.
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కోర్టు రేపటి వాయిదా వేసింది.