సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ధ్రువ్ గురువారం ఉదయం కుప్పకూలడంతో ఒక సాంకేతిక నిపుణుడు మరణించగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.
బాగా చదువుకున్న వారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, చదువుకోని వారికి పెద్దగా తెలివి ఉండదు అనుకుంటారు. కానీ, కొందరికి చదువుకు, తెలివితేటలకు అస్సలు సంబంధం ఉండదు. ఓ వ్యక్తి చదివింది కేవలం ఇంటర్ అయినా, మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్నాడు. ప్రతిరోజూ రూ.5 నుంచి రూ.10 కోట్ల లావాదేవీలు చేస్తాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. హైదరాబాద్(hyderabad)లో సైబర్ మోసాల(cyber crime)కు పాల్పడుతున్న ఓ కేటుగాడిని తాజ...
అసభ్య ఫొటోలు పంపుతుండడంతో పాటు నగ్న వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగే ఒకరోజు అతడు న్యూడ్ కాల్ చేయడంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వరకు మహిళలతో వీడియోలు మాట్లాడుతూ వేధిస్తున్నాడు.
సికింద్రాబాద్లోని అల్వాల్(alwal) పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఓ యువతి తన కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఆ కారు డ్రైవింగ్ చేసిన యువతిని పోలీసులు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించారు.
తనకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది. పార్టీలో అన్ని నాకు తెలిసి జరగాల్సిన పని లేదు. పార్టీలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారు.
ఈ రోజుల్లో చాలా మంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం చాలా వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు బస్సుపై కాలుపెట్టి విన్యాయాలు చేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల కాగా... ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు.
హైదరాబాద్ హైకోర్టు గేట్ దగ్గర యువకుడి హత్య గేట్ నంబర్ ఆరు దగ్గర చోటుచేసుకున్న ఘటన అందరూ చూస్తూ ఉండగానే నడిరోడ్డుపైనే హత్య చేసిన ఆగంతకుడు రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు
మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించి నిమ్స్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూతనందించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించినట్లు చెప్పారు.