తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉందని చెప్పారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బి...
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచ...
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...
మహారాష్ట్రలోని నాందేడ్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...
తెలంగాణ మంత్రి కేటీఆర్పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు ...
హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. దసరా సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నగా సిట్ భగ్నం చేసింది. జాహైద్, ఫారూఖ్, సమియుద్దీన్ను అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ ఇప్పుడు కేసు నమోదు చేసింది. పాకిస్థాన్, నేపాల్ మీదుగాపేలుడు పదర్థాలను మనోహరాబాద్కు తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హ...
బాలయ్య కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రాహ్మణల మనోభావాలను దెబ్బతీసేలా బాలబాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని ...
తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అ...
హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా...
పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బ...
ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్ కీ బార్ కిసాన...
హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. సుమారు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ముగ్...
జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...