KNR: జమ్మికుంట మార్కెటు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 659 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా, గరిష్ఠంగా రూ. 7,100, కనిష్ఠంగా రూ.6,200 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ. 6,400 పలికింది.