JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు BRS నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, వారు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్, జిల్లా AMC మాజీ వైస్ ఛైర్మన్ ముసిపట్ల విజయ ఉన్నారు.