WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ రూ.3390, క్వింటాల్ సుకా పల్లికాయ రూ.6200, క్వింటాల్ మక్కలు బిల్టి రూ. 2245గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల క్రియావిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.