KMM: చింతకాని గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ భాస్కర్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. అహింస, సత్యం మార్గాల్లో నడిచి మనకు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు.