ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని గిరిగాం గ్రామ సర్పంచ్గా దారట్ల మీరాబాయి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పెందూరు కల్పనపై 53 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.