KMR: ఎల్లారెడ్డి ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి విజేతగా నిలిచి రూ. 51,000 వేల నగదు బహుమతిని గెలుపొందారు. రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (A)రూ. 21, 000 నగదు అందుకున్నారు. మూడవ విజేతగా జాయింట్ విన్నర్( భిక్కనూర్, మాచాపూర్) రూ.11,000 నగదు పొందారు. సీఐ రవీందర్ నాయక్ బహుమతులను అందజేశారు.