SRD: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో బాగా రాణించాలని ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ AN ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక గురుకులం పాఠశాల వద్ద మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కీడాకారులతో పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు.