SRPT: ఖరీఫ్ సీజన్ మొదలై నెల దాటుతున్నా సూర్యాపేట జిల్లా రైతులు వేసిన పత్తి గింజలు మొలవక దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడి, మరల వానలు ముఖం చాటేశాయి. ఈసారి వానలు ముందే మురిపించడంతో రైతులు ముందుగా పత్తి విత్తనాలు నీళ్లు లేక దుక్కుల్లోనే మారిపోతున్నాయి.