WGL: కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లపై జరిగిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.