NLG: మాజీ ఎంపీ బృందాకారత్ ఈ నెల 17న నల్గొండకు రానున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభలో ఆమె పాల్గొంటారని సీపీఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు తెలిపారు. సుమారు 3 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.