RR: ABIDS ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర ఎప్పటిలాగే నేడు వైభవంగా నిర్వహిస్తున్నారు. NTR స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగనున్న యాత్రకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో HYD పోలీసులు పలు రూట్లను బ్లాక్ చేయనున్నారు. ఈ మేరకు వాహనదారులు గమనించాలని పోలీసులు కోరారు.