PDPL: మంథని మాతాశిశు ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపరిండెంటెండ్ ప్రత్యేక చొరవతో గైనిక్ సేవలను పునః ప్రారంభించారు. గర్భిణీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా డబ్బులు వృధా చేసుకోకుండా మంథని పరిసర ప్రాంతాల గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీధర్ కోరారు.