HYD: ఐఎస్.సదన్ డివిజన్లోని న్యూ సుబ్రహ్మణ్యం వెల్ఫేర్ కాలనీలో రూ.7.86 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి పాల్గొన్నారు