భారతదేశాన్ని ధర్మానికి గ్రంథాలయంగా దర్శకుడు బోయపాటి శ్రీను అభివర్ణించాడు. ‘అఖండ 2’ విజయం దేవుడి సంకల్పం అని ఆయన పేర్కొన్నాడు. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చాడు. అలాగే, త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ కోసం ‘అఖండ 2’ స్పెషల్ షో వేయనున్నట్లు వెల్లడించాడు.