SDPT: జిల్లాలో గ్రూప్-2 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి పంపించారు. పోలీసులు భారీ బందోబస్తును పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు.