WGL: గీసుకొండ మండల కేంద్రంలోని గొర్రెకుంట క్రాస్ వద్ద ఇవాళ రాత్రి 7:30 గంటలకు సీఐ విశ్వేశ్వర్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.