KMM: నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్గా K. శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.