MNCL: జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ. శ్రీకాంత్ ఆరోపించారు. గురువారం దండేపల్లిలో మహాసభల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా శాస్త్రీయ విద్య, విద్యార్థుల హక్కులు, సమస్యలపై పీడీఎస్యూ పోరాడుతుందని తెలిపారు.