ADB: భీంపూర్ మండలంలోని గోమిత్రి గ్రామానికి చెందిన హర్షిత గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతీ మరణించినట్లు వైద్యులు నిర్ధారించి.. మార్చురీకి తరలించారు. అనారోగ్య సమస్యలతోనే యువతీ ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు.