KMM: వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నేడు పర్యటిస్తున్నట్లు జూలూరూపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తెలిపారు. మధిర రోడ్లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసితో కలిసి ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.