WGL: ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారస్థులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.