SRD: విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ శనివారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యా యులను టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని పేర్కొన్నారు.