KMM: కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా సోమవారం ఎర్రుపాలెం మండలం వెంకటపురంలో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ గ్రామశాఖ కార్యదర్శి కుడెల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో 50 శాతానికి పైబడి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండగా ఆ రంగంపైనా ఉదాసీన వైఖరి అవలంభించారని పేర్కోన్నారు.